పాలకొల్లు బ్రాడీపేట 5 వీధి, పార్వతి నగర్, నారాయణమ్మ తోట 2వ వార్డు పరిధిలో “గడప గడపకూ మన ప్రభుత్వం” కార్యక్రమంలో భాగంగా ప్రతి గడపకూ వెళ్లి జగనన్న మన ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తున్న వైసీపీ నాయకులు గేదల లక్ష్మణ రావు, గారు..
ఈ కార్యక్రమంలో పోలపు వెంకటేశ్వరరావు 2వ వార్డ్ ఇంచార్జ్, మీసపు కనకరాజు, తాటిపర్తి శేషు, యలకల రామకృష్ణ, పెద్దపాటి అవిలా, తిరుంగుల రాంబాబు, ఇరంకి కాశీ, సచివాలయ అధికారులు., వలంటీర్లు వైసీపీ నాయకులు., కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు…